ఏపీ కూటమి పాలనలో కేంద్రం జోక్యం..?

68చూసినవారు
ఏపీ కూటమి పాలనలో కేంద్రం జోక్యం..?
ప‌ల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ నాయ‌కుడు షేక్ రషీద్ దారుణ హత్య కలకలం రేపుతోంది. వైసీపీ ఏకంగా రాష్ట్రపతి ముర్ముకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో పరిస్థితులపై కేంద్రం జోక్యం చేసుకోవాలని పలువురు వైసీపీ సీనియర్ నాయకులు కోరుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగమే. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం ఏపీ పాలనలో జోక్యం చేసుకుంటుందా..? లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

సంబంధిత పోస్ట్