ఈ మంత్రాన్ని జపించండి: పవన్‌

67చూసినవారు
ఈ మంత్రాన్ని జపించండి: పవన్‌
శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం నేపథ్యంలో భక్తులు అంతా మహా మంత్రాన్ని జపించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ వెంకటేశ్వరుడి ఫోటో పెట్టుకుని ‘‘ఓం నమో నారాయణాయ’’ మహా మంత్రాన్ని జపించాలని కోరారు. జరిగిన తప్పిదాలకు స్వామివారిని క్షమాపణ వేడుకోవాలన్నారు. సనాతన ధర్మం పవిత్రతను కాపాడుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్