ఆగి ఉన్న లారీని ఢీకొని ముగ్గురు దుర్మరణం (వీడియో)

66చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై రాత్రి పూట నిబంధనలకు విరుద్ధంగా లారీలను నిలుపుదల చేశారు. వెనుక నుంచి ఓ బైక్‌పై వస్తున్న ముగ్గురు వ్యక్తులు చీకట్లో లారీ కనిపించకపోవడంతో బలంగా ఢీకొట్టారు. దీంతో ముగ్గురూ దుర్మరణం పాలయ్యారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్