పోలీస్ గెస్ట్ హౌస్ కేంద్రంగా కొనసాగుతున్న సిట్ దర్యాప్తు.. వీడియో

79చూసినవారు
తిరుమ‌ల ల‌డ్డూ వివాదంపై దర్యాప్తుకు చంద్ర‌బాబు స‌ర్కార్ సిట్‌ను ఏర్పాటు చేసిన విష‌యం తెలిసింది. శ‌నివారం తిరుమ‌ల‌కు చేరుకున్న సిట్ బృందం.. ఆదివారం పోలీస్ గెస్ట్ హౌస్ కేంద్రంగా దర్యాప్తు కొన‌సాగిస్తుంది. క‌ల్తీ నెయ్యికి సంబంధించి సరఫరా చేసిన ఏఆర్ కంపెనీ డైరీకి సంబంధించిన వివరాలను మార్కెటింగ్ అధికారం ద్వారా సిట్ బృందం అడిగి తెలుసుకుంటుంది. ఈవోను కలసిన తర్వాత మార్కెటింగ్ అధికారులతో సిట్ అధికారులు స‌మావేశం కానున్నారు.

సంబంధిత పోస్ట్