ఏపీ ప్రజలకు సీఈఓ కీలక సూచనలు

586చూసినవారు
ఏపీ ప్రజలకు సీఈఓ కీలక సూచనలు
ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యక్తులు రూ.50 వేలకు మించి నగదు కలిగి ఉండకూడదని సూచించారు. నగదు జప్తు కేసులను 24 గంటల్లోనే పరిష్కరించాలని, దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఓపీ విధానాన్ని రూపొందిస్తున్నామని అధికారులకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్