చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

77చూసినవారు
చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అసెంబ్లీ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. రెండు నెలల సమయం తీసుకుని రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే ఆలోచనకు వచ్చామని తెలిపారు. పీవీ ఆర్థిక సంస్కరణలు దేశంలో పెను మార్పులకు నాంది పలికాయని, నాడు ఐటీకి ప్రాధాన్యమిచ్చామన్నారు. ఇవాళ తెలుగు తమ్ముళ్లు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కనిపించే పరిస్థితి వచ్చిందన్నారు.

సంబంధిత పోస్ట్