చంద్రబాబుది నీచ రాజకీయం: వెల్లంపల్లి

59చూసినవారు
చంద్రబాబుది నీచ రాజకీయం: వెల్లంపల్లి
తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకుని సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఆదివారం తాడేపల్లిలో వెల్లంపల్లి మాట్లాడుతూ.. ‘లడ్డూ కల్తీ జరిగితే ఇన్ని రోజుల వరకు ఏం చేశారు?. ఇప్పటివరకు ఎందుకు ఎవర్ని అరెస్ట్ చేయలేదు?. శ్రీవారికి అపచారం జరిగితే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఊరుకుంటారా?. వేంకటేశ్వర స్వామిపై మీ భక్తి ఇదేనా?.’ అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్