చిత్తూరు: ఫిర్యాదులపై విచారణ జరిపి పరిష్కరించాలి

73చూసినవారు
ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేధికలో వచ్చిన ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందిని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. వాటిపై త్వరగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్