నేటి నుంచి అమల్లోకి నూతన మద్యం పాలసీ

59చూసినవారు
నేటి నుంచి అమల్లోకి నూతన మద్యం పాలసీ
నేటి నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలులోకి రానుంది. ఏపీలో మద్యం షాపుల లాటరీ పూర్తికావడంతో షాపుల కేటాయింపు జరుగుతోంది. నేటి నుంచి కొత్త షాపుల్లో మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న బ్రాండ్లన్నీ తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అదే సమయంలో 99 రూపాయలకే ఇవ్వాలని భావించిన క్వార్టర్ బాటిల్ మద్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్