ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్ల పంపిణీ : డా.జే.అరుణ

56చూసినవారు
ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్ల పంపిణీ : డా.జే.అరుణ
చిత్తూరు నగరపాలక పరిధిలో మే నెలకి సంబంధించి సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పక్కాగా పంపిణీ చేయాలని, ఇందుకోసం వార్డు సచివాలయం స్థాయిలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని నగర కమిషనర్ డా. జె అరుణ చెప్పారు. నూతన మార్గదర్శకాల పై సోమవారం మధ్యాహ్నం నగరపాలక కార్యాలయంలో మెప్మా అధికారులతో వీడియో సమావేశం ద్వారా వార్డు అడ్మిన్, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్