భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం

563చూసినవారు
రూ. 35, 664 విలువ చేసే కర్ణాటక మద్యంస్వాధీనం చేసుకొని, నిందితున్ని అరెస్ట్ చేసినట్లు డిఎస్పి రాజగోపాల్ తెలిపారు. ఆదివారం చిత్తూరు రూరల్ మండలం బిఎన్ఆర్ పేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముత్తుకూరు మామిడితోట సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 35, 664 విలువచేసే 86. 400 లీటర్ల 480 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకుని, రమేష్ నాయుడు అనే నిందితుని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్