‘కచ్చతీవు’ దీవిపై మోదీ సంచలన ట్వీట్

73చూసినవారు
‘కచ్చతీవు’ దీవిపై మోదీ సంచలన ట్వీట్
ఎన్నికల నగారా మోగిన వేళ బీజేపీ మరో సున్నిత అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇందిరాగాంధీ హయాంలో 1974లో ‘కచ్చతీవు దీవి’ని శ్రీలంకకు అప్పగించినట్లు ఆర్టీఐ ఇచ్చిన రిప్లైపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందిచారు. ‘ఆశ్చర్య వేసింది.. కచ్చతీవు దీవిని కాంగ్రెస్ నిర్మొహమాటంగా శ్రీలంకకు ఇచ్చేసిందన్న నిజం వెలుగులోకి వచ్చింది. భారతదేశ ప్రయోజనాలను 75 ఏళ్లుగా కాంగ్రెస్ దూరం చేస్తోంది’ అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్