అరసవెల్లి ఆలయంలో ఎమ్మెల్యే

50చూసినవారు
అరసవెల్లి ఆలయంలో ఎమ్మెల్యే
శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేసి, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.

సంబంధిత పోస్ట్