ఓవర్ హెడ్ ట్యాంక్ ను పూర్తి చేయాలి: సీపీఐ

66చూసినవారు
చిత్తూరు జిల్లా కేంద్రంలోని కైలాసపురంలో అసంపూర్తిగా ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ ను పూర్తి చేయాలని శుక్రవారం సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. 2022లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 50 డివిజన్లకు తాగునీటిని అందించాలని ట్యాంక్ పనులు చేపట్టారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని అసంపూర్తిగా నిలిచిన పనులు పూర్తి చేసి నగరవాసులకు తాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్