వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తాం

1112చూసినవారు
శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని విశ్వ హిందూ పరిషత్ ప్రాంతీయ కార్యదర్శి కాకర్ల రాములు తెలిపారు. శ్రీ రామ కళ్యాణ మండపంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం చిత్తూరు లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అయోధ్య రామ మందిరంలో శ్రీరామ నవమి వేడుకలకు 50 లక్షల మంది భక్తజనం పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ప్రతి వాడవాడలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్