పేదలను ఆదుకోవడమే టీడీపీ లక్ష్యం: ఎమ్మెల్యే

78చూసినవారు
పేదలను ఆదుకోవడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని జీడీనెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు. జీడీనెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీని సోమవారం ఆయన ప్రారంభించారు. ఆయన చేతుల మీదుగా పలువురికి నగదు అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 7 వేలు అందజేశామని. ఇకపై ప్రతినెల రూ. 4 వేలు అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్