ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన కలెక్టర్

76చూసినవారు
కుప్పం ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. నియోజకవర్గం నుండి వచ్చిన ప్రజల నుండి పలు సమస్యలపై కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జాయింట్ కలెక్టర్, కడా స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, డాక్టర్ సురేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్