రణపాల ఆకుల రసం తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి: నిపుణులు

51చూసినవారు
రణపాల ఆకుల రసం తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి: నిపుణులు
ఒక ఆకును మట్టిలో నాటితో కొత్త మొక్క వచ్చే అద్భుత లక్షణం 'రణపాల'కు ఉంది. ఈ ఆకు రసాన్ని ఉదయం పరగడుపున రెండు స్పూన్లు తాగితే కిడ్నీ రాళ్లు కరిగిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులు నమిలితే బీపీ, షుగర్ అదుపులో ఉంటాయి. అంతేకాకుండా ఈ ఆకులను గుజ్జుగా చేసి తలకు రాసుకుంటే జుట్టు రాలిపోవడం, తెల్ల జుట్టు రావడం వంటి సమస్యలు ఎదురవ్వవు. ఈ ఆకుల రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఆస్తమాకు ఉపశమనం లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్