వరద బాధితులకు నిత్యవసర వస్తువులు పంపిణీ

51చూసినవారు
విజయవాడ 30వ డివిజన్ పరిధిలో 2 వేల మందికి ఒక్కొక్కరికి రూ. 1500 విలువచేసే నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారని, కుప్పం ప్రజలు భరోసాగా నిలిచారని ఎమ్మెల్యే బోండా శనివారం అన్నారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ, వరద బాధితులకు సహాయంగా బకెట్ 1, మగ్ 1, ప్లేట్లు: 2, గ్లాసులు: 2 దుప్పట్లు 2, టవల్స్ 2, నైటీ 1, లుంగీ 1, బ్రష్ 2, సోప్స్ 2, సర్ఫెక్స్ ఎల్ 2, పేస్ట్ 1, సానిటరీ పాడ్స్ ప్యాక్ 1 ఇచ్చామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్