పాఠశాలను పునఃప్రారంభించిన ఎమ్మెల్సీ

59చూసినవారు
కుప్పం మండలం చందం గ్రామంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలను గురువారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మునిరత్నం పునః ప్రారంభించారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చి చదువుకోవాలని, పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని వారు‌ స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్