పేదలకు అండగా నిలుస్తాం: రాజ్ కుమార్

1100చూసినవారు
కుప్పం ఎమ్మెల్యేగా గెలుపొందిన చంద్రబాబుకు అత్యధికంగా కుప్పం మున్సిపాలిటీ ప్రజలు బ్రహ్మరధం పట్టారని టీడీపీ మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ గురువారం పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిదిలో 13 వేలు మెజారిటీ ఇచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి కుప్పం ప్రజలకు అండగా నిలుస్తామని రాజ్ కుమార్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్