సదాశివేశ్వర స్వామి కళ్యాణోత్సవం

76చూసినవారు
సదాశివేశ్వర స్వామి కళ్యాణోత్సవం
పుత్తూరు పట్టణంలోని సదాశివేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి జరిగిన కళ్యాణోత్స0లో మంత్రి రోజా పాల్గొన్నారు. స్వామివారికి, అమ్మవార్లకు మంత్రి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ చైర్మన్ కొడగంటి రమేష్ బాబు పాలకమండలి సభ్యులు రమేష్ , చిట్టి ఆచారి, మున్సిపల్ చైర్మన్ హరి, వైస్ చైర్మన్ లు జయ ప్రకాష్ శంకర్ పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్