గో -సంరక్షణ ట్రస్ట్ కు దాత రూ. 1 లక్ష విరాళం

76చూసినవారు
గో -సంరక్షణ ట్రస్ట్ కు దాత రూ. 1 లక్ష విరాళం
కానిపాకంస్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానం గో సంరక్షణ ట్రస్ట్ కి కృష్ణా జిల్లా వాస్తవ్యులు, దాత రామకృష్ణ సుబ్రహ్మణ్యేశ్వరరావు రూ. 1, 00, 116 విలువ గల చెక్కును దేవస్థానం అధికారులకు బుధవారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపర్డెంట్ కోదండపాణి, ఇన్స్పెక్టర్ విగ్నేష్, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్