సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

224708చూసినవారు
సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. మే 31 వరకు సెలవులు ఉంటాయని.. జూన్ 1 నుంచి కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయని వెల్లడించింది. వేసవి సెలవుల్లో కాలేజీలు ఎలాంటి క్లాసులు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. షెడ్యూల్ విడుదల కాకపోయినా ప్రవేశాలు నిర్వహించే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్