హుండీ ఆదాయం కోటి 44 లక్షలు

71చూసినవారు
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయ హుండీ ఆదాయం గత 23 రోజులకు గాను రూ. 1, 44, 80, 588లు అని శనివారం ఈఓ వాణి వెల్లడించారు. హుండీ ద్వారా 17 గ్రాముల బంగారు, 810 గ్రాముల వెండి, యూఎస్ఏ-645, యూఏయి 95, ఆస్ట్రేలియా-50, సౌదీ-25, యూరో-20 లభించాయి. ఆస్థాన మండపంలో ఈవో వాణి పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్