నేను.. ఎమ్మెల్యే మురళీమోహన్.. మీ వాడిని

67చూసినవారు
నేను. ఎమ్మెల్యే మురళీమోహన్. మీ వాడినని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రజాప్రతినిధులు, అధికారులతో అన్నారు. శనివారం తవణంపల్లె ఎంపీడివో కార్యాలయంలో ఎమ్మెల్యే అధ్యక్షతన మండల ప్రభుత్వ అధికారులు, నాయకులతో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ప్రజా ధనాన్ని వృధాగా ఖర్చు చేయరాదని, ప్రతి రూపాయిని ప్రజలకు ఉపయోగ పడేలా ఖర్చు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్