రామోజీరావు మరణ వార్త తీవ్రంగా కలచివేసింది: ఎమ్మెల్యే

73చూసినవారు
రామోజీరావు మరణ వార్త తీవ్రంగా కలచివేసిందని శనివారం పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పాత్రికేయ రంగానికి జాతీయ స్థాయిలో ఎనలేని సేవలు రామోజీరావు అందించారని గుర్తు చేసుకున్నారు. దేశ రాజకీయాలపై నిస్పక్షపాతంగా వ్యవహరించి ప్రజలకు, నాయకుల మధ్య వారధిగా రామోజీరావు నిలిచారన్నారు.

సంబంధిత పోస్ట్