కాణిపాకానికి పాదయాత్రగా మహిళలు

56చూసినవారు
టీడీపీ అధినేత చంద్రబాబు గెలిచిన సందర్భంగా తవణంపల్లి మండలం తెల్లగుండ్లపల్లికి చెందిన మహిళలు శుక్రవారం పాదయాత్రగా వెళ్లి కాణిపాకం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్ మాధవి మోహన్ నాయుడు మాట్లాడుతూ, చంద్రబాబు సీఎం కావాలని, మురళీమోహన్ పూతలపట్టు ఎమ్మెల్యే కావాలని మొక్కుకున్నామన్నారు. కోరిక నెరవేరడంతో మొక్కులు చేర్చుకుంటున్నామన్నారు.

సంబంధిత పోస్ట్