పండగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

78చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని రొంపిచర్ల, పులిచర్ల, సదుం, సోమల, చౌడేపల్లి, పుంగనూరు మండల, పట్టణ పరిధిలో సోమవారం పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు, రొంపిచర్ల మండలం బొమ్మయ్య గారి పల్లి లో గడపగడపకు వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి చల్లా బాబు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, పెన్షన్ దారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్