పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

72చూసినవారు
పుంగనూరు పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పుంగనూరు పురపాలక సంస్థ కమిషనర్ మధుసూదన్ రెడ్డి కోరారు. 'స్వచ్ఛతా హీ సేవ' కార్యక్రమంలో భాగంగా.. బుధవారం పట్టణంలోని ఎంపీటీ రోడ్డుకు ఇరువైపు ఉన్న ఫుట్పాత్ పక్కన పారిశుద్ధ్య కార్మికులు పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్