పట్టణంలోమత్స్య దినోత్సవ గోడ పత్రికలు ఆవిష్కరణ

51చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఈనెల 10వ తేదీ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఆ సంఘ అధ్యక్షులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గోడ పత్రికలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని ఆహ్వానిస్తున్నట్లు సంఘ అధ్యక్షులు తెలిపారు. పదవ తేదీ ఉదయం 10: 30 గంటలకు బిఎంఎస్ క్లబ్ లో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్