పట్టణంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ 30 వ ఆవిర్భావ దినోత్సవం

51చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద ఆదివారం ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి నాయకులు నరసింహులు ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ 31 ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. బడుగు, బలహీన, వర్గాల కోసం పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు మందకృష్ణ మాదిగ అని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్