నియోజకవర్గంలో ఓ మోస్తరుగా వర్షం

56చూసినవారు
నియోజకవర్గంలో ఓ మోస్తరుగా వర్షం
పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సోమవారం మధ్యాహ్నం అనంతరం ఓ మోస్తరుగా వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూర్యుడి దెబ్బకు ప్రజలు తల్లడిల్లి పోయారు. మధ్యాహ్నం అనంతరం వాతావరణంలో మార్పు చోటుచేసుకుని వర్షం కురవడంతో ఉక్క పోత నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. ఉరుములు , మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు ఎత్తైన చెట్ల కింద ఉండకూడదని అధికారులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్