భక్తిశ్రద్ధలతో గంధం ఊరేగింపు

57చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రంలోని దర్గాగుట్టపై వెలసిన మహబూబ్ సుబహాని వారి 52వ గ్రంథము ఊరేగింపు ఉత్సవాన్ని మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాల మధ్య గ్రామంలోని పురవీధులలో గంధాన్ని తీసుకువెళ్లగా భక్తులు చక్కెరను చదివింపులు చేసి ప్రసాదంగా స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్