పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం జాండ్రపేట శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో సోమవారం విశేష అలంకరణలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలో ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అర్చనలు జరిపారు. భక్తాదాలకు అన్న ప్రసాదం జరిపారు ఆలయ ప్రధాన అర్చకులు రాజశేఖర్ దీక్షితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.