ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో తొమ్మిది వినతులు

81చూసినవారు
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో తొమ్మిది వినతులు
చిత్తూరు నియోజకవర్గం, నగరపాలక కార్యాలయంలో సోమవారం నిర్వహించిన "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక" కార్యక్రమంలో తొమ్మిది వినతులు అందినట్లు నగర కమిషనర్ డా. జె అరుణ తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం సహాయ కమిషనర్ రామకృష్ణుడు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో భాగంగా ప్రజారోగ్య విభాగం -4, ఇంజనీరింగ్ విభాగం-3, టౌన్ ప్లానింగ్-1, మెప్మా-1 చొప్పున మొత్తం తొమ్మిది వినతులు అందాయి.

సంబంధిత పోస్ట్