థామస్ పై హత్యాయత్నానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి

1076చూసినవారు
జీడీ నెల్లూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వి ఎం థామస్ పై హత్యయత్నానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని, వైయస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మంగళవారం టిడిపి శ్రేణులు జీడి నెల్లూరు స్థానిక అల్లి ఎల్లమ్మ ఆలయంలో ఆయన త్వరగా కోలుకోని ప్రజాక్షేత్రంలోకి రావాలని 101 టెంకాయలు కొట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హత్యాయత్నానికి పాల్పడ్డ దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్