పేద ప్రజల ఆరోగ్యం కోసమే ఆరోగ్య శిబిరాలు

557చూసినవారు
పేద ప్రజల ఆరోగ్యం కోసమే ఆరోగ్య శిబిరాలు
పేద ప్రజల ఆరోగ్యం కోసమే జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నమయ్య జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ లోకవర్ధన్ అన్నారు. శుక్రవారం మండలంలోని మూరేవాండ్లపల్లి సచివాలయంలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా 196 మందికి చికిత్సలు నిర్వహించి ఆన్లైన్ చేయడం జరిగిందని, నలుగురిని ఉన్నత చికిత్సలకు రెఫర్ చేశామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్