ఏనుగు గుర్తుకే మన ఓటు సెంథిల్ కుమార్

1875చూసినవారు
ఏనుగు గుర్తుకే మన ఓటు సెంథిల్ కుమార్
కార్వేటినగరం మండలం గోపిశెట్టిపల్లి గ్రామంలో బుధవారం బహుజన సమాజ్ పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు సిందిల్ కుమార్ పర్యటించారు. గడపగడపకు వెళ్లి కరపత్రాల పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని యువకులు స్వయంగా బహుజన పార్టీలోకి చేరారు. సెందిల్ కుమార్ పార్టీలోకి చేరిన వారిని పార్టీ కండువాతో సాధర౦గా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ 2024లో ఏనుగు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్