ఏపీలో మెడికల్, డెంటల్, నర్సింగ్ కళాశాలల అనుమతికి ఈసీ జారీకి ప్రభుతం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ దుర్గాప్రసాదరావు ఛైర్మన్గా ఈ హైపవర్ కమిటీ ఏర్పాటైంది. ఎన్టీఆర్ వర్సిటీ వీసీ, స్విమ్స్ డైరెక్టర్, వైద్యవిద్య డైరెక్టర్లతో ఈ కమిటీ నియామకం జరిగింది. ప్రైవేట్ రంగంలో ఏర్పాటయ్యే కాలేజీలకు ఈసీ జారీ, తనిఖీ కోసం ఈ కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.