లక్ష మెజార్టీ ధ్యేయంగా విస్తృత ప్రచారం
కుప్పం 19వ వార్డులో గతం గుర్తు చేసుకుందాం బాబు రుణం తీర్చుకుందాం భాగంగా లక్ష్యం లక్ష ఓట్ల మెజార్టీయే ధ్యేయంగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జిమ్ దాము, ఉమాపతి, మని రమేశ్, నరేష్ రవి తదితరులు పాల్గొన్నారు.