లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా కుప్పం: టీడీపీ

2829చూసినవారు
లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా కుప్పం: టీడీపీ
కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. అందులో భాగంగా కుప్పం మున్సిపాలిటీలో 20వ వార్డులో సైకిల్ యాత్రకు ఘనంగా కౌన్సిలర్ ఎస్. సోమశేఖర్ బుధవారం స్వాగతం పలికారు. మహిళల మంగళ హారతులతో, పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ సైకిల్ యాత్ర పై పూలు వర్షం కురిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్