గతం గుర్తు చేసుకుందాం బాబు రుణం తీర్చుకుందాం

2321చూసినవారు
కుప్పం నియోజకవర్గం కుప్పం మున్సిపల్ 15 వ వార్డు కూర్మాయిపురంలో మంగళవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల ప్రజలతో మాట్లాడుతూ. గతం గుర్తు చేసుకుందాం బాబు రుణం తీర్చుకుందామని, రాబోయే ఎన్నికలలో చంద్రబాబును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని అన్నారు‌‌. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్