కుప్పంలో టీడీపీ ముమ్మర ప్రచారం

1070చూసినవారు
కుప్పంలో టీడీపీ ముమ్మర ప్రచారం
కుప్పం మున్సిపాలిటీలోని 23, 24 వార్డులలో తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు గురువారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాబోయే ఎన్నికలలో చంద్రబాబును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు వివరించారు. చంద్రబాబు హాయం కుప్పంలోజరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియచేశారు. చంద్రబాబు అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరగనుందని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్