రెండు టెంపోలు ఢీ.. ఇద్దరికి గాయాలు

52చూసినవారు
శాంతిపురం మండలం శివపురం సమీపంలో పలమనేరు కుప్పం జాతీయ రహదారిపై శనివారం ఉదయం రెండు టెంపో వాహనాలు ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయినట్లు స్థానికులు పేర్కొన్నారు. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రాళ్ళబూదుగూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్