స్కూటర్ ఢీకొని అటవీ శాఖ అధికారికి తీవ్ర గాయాలు

74చూసినవారు
స్కూటర్ ఢీకొని అటవీ శాఖ అధికారికి తీవ్ర గాయాలు
స్కూటర్ ఢీకొని అటవీశాఖ అధికారి తీవ్రంగా గాయపడినట్లు మదనపల్లె తాలూకా సిఐ కళా వెంకటరమణ తెలిపారు. మదనపల్లె బసినికొండ సోషల్ ఫారెస్ట్ లో వాచర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం విధులు ముగించుకుని మంగళవారం రాత్రి బైకుపై ఇంటికి బయకుదేరారు. స్కూటర్ ను పుంగనూరు రోడ్డు బసినికొండ ఆర్చివద్ద ఎదురుగావస్తున్న మరో బైక్ ఢీకొంది. దీంతో సుబ్రహ్మణ్యం తీవ్రంగా గాయపడ్డారు. బాధితులని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్