మదనపల్లెలో వెయ్యి మంది పోలీసులతో కార్డెన్ సర్చ్

64చూసినవారు
మదనపల్లెలో వెయ్యి మంది పోలీసులతో కార్డెన్ సర్చ్
మదనపల్లెలో పోలీసులు గురువారం వేకువ జామున కార్డెన్ సర్చ్ నిర్వహించారు. విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు, మదనపల్లె సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందితో డిఎస్పీ కొండయ్యనాయుడు, సీఐలు, ఎస్ఐలు కార్డెన్ సర్చ్ లో పాల్గొన్నారు. పట్టణంలోని గౌతమినగర్, చీకిలగుట్ట, ముజీబ్ నగర్, దేవతనగర్, విజయనగర్ కాలనీ, రామారావుకాలనీలలో ప్రతిఇళ్ళు జల్లెడపట్టి, వాహనాలు సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్