మదనపల్లి: క్షయ, కుష్టు వ్యాధి నివారణకు కృషి చేయండి

56చూసినవారు
మదనపల్లి: క్షయ, కుష్టు వ్యాధి నివారణకు కృషి చేయండి
క్షయ, కుష్టు వ్యాధి రోగులకు మెరుగైన సేవలు అందించడంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు కీలక పాత్ర పోషించాలని అన్నమయ్య జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ శైలజ తెలిపారు. బుధవారం మదనపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి కుష్టు, క్షయ వ్యాధులను నిర్మూలించాలని కోరారు.

సంబంధిత పోస్ట్