మదనపల్లి: చెత్త దిబ్బ స్థల వివాదంలో తల్లి కూతుళ్ళ పై దాడి

80చూసినవారు
మదనపల్లి: చెత్త దిబ్బ స్థల వివాదంలో తల్లి కూతుళ్ళ పై దాడి
చెత్త దిబ్బ స్థల వివాదంలో తల్లీ కూతుళ్ళ పై దాడి చేసి గాయపరిచారని మదనపల్లి ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. రెడ్డమ్మ గత 15 సంవత్సరాలుగా ఇంటికి ఆనుకొని ఉన్న ఖాళీ జాగాలో దిబ్బ వేసుకుంటూ ఉంది. మంగళవారం పొరుగింటికి చెందిన లక్ష్మీపతి తన వర్గీయులతో వెళ్లి రెడ్డమ్మతో పాటు ఆమె కోడలు బిందు, మనవరాళ్ళు హర్షిత, వాణితో దిబ్బ వేయవద్దని దాడి చేసి గాయపరిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్