వాటిని అరికట్టి యువతను కాపాడాలి

988చూసినవారు
వాటిని అరికట్టి యువతను కాపాడాలి
అంబెేడ్కర్ సర్కిల్ మదనపల్లి నందు రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఆధ్వర్యయం లో డ్రగ్స్ , గంజాయి అరికట్టాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ని గంజాయి, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా వైసీపీ ప్రభుత్వం మార్చిందని బుధవారం ఆరోపించారు. ఏపీ లో యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం వల్ల చాలావరకు మత్తు పదార్థాలను బానిసలుగా చేశారన్నారు. ఈ కార్య్రక్రమంలో తెలుగుయువత ప్రధాన కార్యదర్శి షేక్ అయుబ్ బాషా, తెలుగుయువత ఉపాధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, తంబలపల్లి తెలుగుయువత అద్యక్షులు శ్రీనాథ్ రెడ్డీ , మదనపల్లి నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు అరుణ్ తేజ, మదనపల్లి ప్రధాన కార్యదర్శి బావజన్,
మైనార్టీ నాయకులు మహబూబ్ ఖాన్, బిసి నాయకులు శ్రీరాములు, రాజంపేట పార్లమెంట్ కార్యదర్శి మోహన్ రెడ్డి, తంబళ్లపల్లె రైతు నాయకులు బాలకృష్ణ రెడ్డి,
తెలుగు యువత నాయకులు ప్రణయ్, ఉమేష్, తంబళ్లపల్లె నియోజక మైనారిటీ నాయకులు హబీబ్, ఇస్మాయిల్, మహబూబ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్